ప్రతీ ఒక్క జనసైనికుడు "కొత్త దిక్సూచి కావాలి" వ్యాసాన్ని చదవాలి - శ్రీ పవన్ కళ్యాణ్ గారు...
విభాగం:
వ్యాసాలు

ఆంధ్రప్రభ దినపత్రికలో ఈరోజున "కొత్త దిక్సూచి కావాలి" పేరుతో వ్యాసాన్ని ప్రచురించారు. ఆ వ్యాసాన్ని చదివిన జనసేన అధ్యక్షులు ట్విట్టర్ ద్వారా స్పందించారు. వ్యాస రచయిత డా.పి. పుల్లారావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా ప్రతీ ఒక్క జనసైనికుడు ఈ వ్యాసాన్ని చదవాలని, రాజకీయాలలో జవాబుదారీతనాన్ని తిరిగి తీసుకురావడమే జనసేన యొక్క లక్ష్యం అని తెలిపారు.
SOURCE:JANASENA.ORG
31 Aug, 2018
0
609
పోస్ట్ చేసిన వ్యాఖ్యలు
సంబంధిత వార్తలు